Skip to main content

Posts

Showing posts from October, 2022

e paper 18.10.2022

 

నరేంద్ర మోడి గారి చిత్ర పటానికి పాలాభిషేకం !!

  భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 12వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని నేడు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా BJP ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు జిల్లా పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడి గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు

E- PAPAER 17.10.2022

  VARIOUS PAPER CUTS ABOUT THE BJP KHAMMAM DISTRICT CHEIFF GALLA SATYANARANA JI S ACTIVITY  

Pressmett on Regards launching of DigitalBanking khammam Unit

  BJP Khammam DISTRICT PRESIDENT Galla Satyanarayana JI CONDUCTED PRESS MEET AT City union bank (khammam unit) REGARDS PM Shri Narendra Modi JI dedicatING OF 75 Digital Banking Units across India

దేశవ్యాప్తంగా 75 బ్యాంకులను డిజిటలైజేషన్ చేయడం జరిగినది

  భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,ఆజాధికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా, ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 75 బ్యాంకులను డిజిటలైజేషన్ చేయడం జరిగింది, అందులో భాగంగా ఖమ్మం జిల్లాకి కూడా అవకాశం కల్పించడం జరిగింది, ఈరోజు ఖమ్మం నగరంలోని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రారంభోత్సవం మరియు డిజిటలైజేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు సహచర నాయకులతో పాల్గొనడం జరగినది

ఆధునిక భారతదేశం యొక్క నిజమైన రాజనీతిజ్ఞుడు - డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారికి జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వకమైన నివాళులు!

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు - భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్ల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ 

VALUING THE GIRL CHILD - MODI JI SARKAR

  Valuing the girl child. As a result of the efforts of Modi-government and the collective consciousness of the people, the Beti Bachao-Beti Padhao has found its place in public discourse.  #BetiBachaoBetiPadhao  

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థివి ఏళ్లుగా అవే మాటలు... అవే మోసాలు...

 

నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం

             మోదీ... మోదీ... జై శ్రీరామ్ ...’ ‘దేఖో దేఖో కౌన్‌ ఆయా.. షేర్‌ ఆయా.. షేర్‌ ఆయా’ నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం పలికిన హిమాచల్ ప్రదేశ్ అభిమానులు, బిజెపి శ్రేణులు

రాజీనామా చేసిన తర్వాత మునుగోడులో జరిగిన అభివృద్ధి

రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గంలో అమలైన పథకాల వివరాలు  ఎన్నో ఏండ్లుగా డిమాండ్ ఉన్న గట్టుప్పల్ మండలాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆగమేఘాలపై పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయం ఏర్పాటు చేశారు... చర్లగూడెం భూనిర్వాసితులు పరిహారం కోసం గత ఏడు సంవత్సరాలుగా  ధర్నాలు, ఆందోళనలు చేసినప్పటికీ పట్టించుకోని అధికారులు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత  ప్రతి ఒక్క భూనిర్వాసితుడి ఖాతాలో రూ.7,60,000 డిపాజిట్ చేశారు.  నియోజకవర్గ వ్యాప్తంగా 7 వేల మందికి గొర్రెల యూనిట్స్ పంపిణీ చేశారు.   లబ్ధిదారుల ఖాతాలో రూ. 1.58 లక్షలు డిపాజిట్ చేశారు. ఖాతాలో పడిన అమౌంట్ను ఫ్రీజ్ చేసారు. గెలిచిన తర్వాతే డ్రా చేసుకోవచ్చు అని వాళ్లకు చెప్పారు.  రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలిసి మునుగోడు మండలం జమస్థానపల్లిలో 42 దళిత యూనిట్స్ ఇచ్చారు.  మునుగోడు నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టారు. చేనేత బీమా ఇస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఇచ్చారు.  చండూర్ పట్టణ కేంద్రంలో, చౌటుప్పల్ పట్టణ కేంద్రం...

భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునఃప్రతిష్టిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు

 

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ‘మహాకాల్‌ లోక్‌’ ను జాతికి అంకితం - గల్లా సత్యనారాయణ

  ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ‘మహాకాల్‌ లోక్‌’ ను భారత దేశ ప్రజలకి  అంకితం ఇచ్చిన భారత దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడి గారు - గల్లా సత్యనారాయణ (బిజేపి ఖమ్మం జిల్ల అధ్యక్షులు ) 

ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి - గల్లా సత్యనారాయణ

  కెసిఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయిల భూములు ఆక్రమించారు. ఇది దేశంలోనే అతి పెద్ద భూ స్కాం ! ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి అని  బిజేపి ఖమ్మం జిల్ల అధ్యక్షులు'డిమాండ్ చేశారు ...  #TeamGallaKmm  #munugodewithbjp #BJP4Telangana

ఇది సత్యం ఇదే తధ్యం

  మునుగోడు ప్రజల అభివృద్ధికై రాజగోపాల రెడ్డి గారు రాజీనామా చేశారు అన్ని తెలిసినదే . ప్రస్తుతం మునుగోడు ప్రజాల తీర్పు కార్ విలాపం కమలం వికాసం అని స్పష్టమవుతోంది భారీ మెజారిటీతో మునుగోడు సీట్ బిజేపి కైవసం చేసుకోబోతుంది - గల్లా సత్యనారాయణ (బిజేపి ఖమ్మం జిల్ల అధ్యక్షులు)