Skip to main content

ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి - గల్లా సత్యనారాయణ



 కెసిఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయిల భూములు ఆక్రమించారు.


ఇది దేశంలోనే అతి పెద్ద భూ స్కాం !

ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి అని  బిజేపి ఖమ్మం జిల్ల అధ్యక్షులు'డిమాండ్ చేశారు ...

Comments

Popular posts from this blog

నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం

             మోదీ... మోదీ... జై శ్రీరామ్ ...’ ‘దేఖో దేఖో కౌన్‌ ఆయా.. షేర్‌ ఆయా.. షేర్‌ ఆయా’ నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం పలికిన హిమాచల్ ప్రదేశ్ అభిమానులు, బిజెపి శ్రేణులు

ఆధునిక భారతదేశం యొక్క నిజమైన రాజనీతిజ్ఞుడు - డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారికి జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వకమైన నివాళులు!

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు - భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్ల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ