భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,ఆజాధికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా, ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 75 బ్యాంకులను డిజిటలైజేషన్ చేయడం జరిగింది, అందులో భాగంగా ఖమ్మం జిల్లాకి కూడా అవకాశం కల్పించడం జరిగింది, ఈరోజు ఖమ్మం నగరంలోని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రారంభోత్సవం మరియు డిజిటలైజేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు సహచర నాయకులతో పాల్గొనడం జరగినది
Bjp khammam district cheif Galla Satyanarayan ji conducted Massive Protest at Madhira MRO Office & Conducted Press Meet regards Dalitha bandhu and slams trs government
Comments
Post a Comment