Skip to main content

దేశవ్యాప్తంగా 75 బ్యాంకులను డిజిటలైజేషన్ చేయడం జరిగినది

 భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,ఆజాధికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా, ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 75 బ్యాంకులను డిజిటలైజేషన్ చేయడం జరిగింది, అందులో భాగంగా ఖమ్మం జిల్లాకి కూడా అవకాశం కల్పించడం జరిగింది, ఈరోజు ఖమ్మం నగరంలోని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రారంభోత్సవం మరియు డిజిటలైజేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు సహచర నాయకులతో పాల్గొనడం జరగినది










Comments

Popular posts from this blog

నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం

             మోదీ... మోదీ... జై శ్రీరామ్ ...’ ‘దేఖో దేఖో కౌన్‌ ఆయా.. షేర్‌ ఆయా.. షేర్‌ ఆయా’ నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం పలికిన హిమాచల్ ప్రదేశ్ అభిమానులు, బిజెపి శ్రేణులు

ఆధునిక భారతదేశం యొక్క నిజమైన రాజనీతిజ్ఞుడు - డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారికి జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వకమైన నివాళులు!

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు - భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్ల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ