Skip to main content

తెలంగాణ రాష్ట్ర పురోగతికి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు...

Bharatiya Janata Party (BJP)  ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో Bjp Khammam  జిల్లా అధ్యక్షులు
Galla Satyanarayana  పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి మేలు చేసే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్ర పురోగతికి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు,దాదాపు రెండు దశాబ్దాల నుంచి మూత పడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6,210 కోట్లతో పునరుద్ధరించిన ప్రియతమ ప్రధానమంత్రి గారికి యావత్ తెలంగాణ రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు..

Comments

Popular posts from this blog

నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం

             మోదీ... మోదీ... జై శ్రీరామ్ ...’ ‘దేఖో దేఖో కౌన్‌ ఆయా.. షేర్‌ ఆయా.. షేర్‌ ఆయా’ నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం పలికిన హిమాచల్ ప్రదేశ్ అభిమానులు, బిజెపి శ్రేణులు

ఆధునిక భారతదేశం యొక్క నిజమైన రాజనీతిజ్ఞుడు - డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారికి జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వకమైన నివాళులు!

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు - భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్ల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ